అంగన్వాడి టీచర్లు, ఆయాల తో ఆటలు వద్దు. బిజెపి రంగారెడ్డి జిల్లా సాంస్కృతిక శాఖ కో కన్వీనర్ కరెడ్ల నరేందర్ రెడ్డి

మహబూబ్ నగర్:
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుట్ర వల్లే ఎమ్మెల్సీ ఫైల్ ను తెలంగాణ గవర్నర్ తిరస్కరించారని మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు.

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం పొందిన ఎమ్మెల్సీ అభ్యర్థులు కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్… ఎలాంటి సామాజిక సేవ చేయలేదంటూ, వీరు రాజకీయ నాయకులని పేర్కొంటూ గవర్నర్ తిరస్కరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

తమిళనాడు బిజెపి అధ్యక్షురాలైన తమిళ్ సై… రాజకీయాలనుంచి నేరుగా గవర్నర్ కాలేదా అని అన్నారు. బిజెపికి ఓ న్యాయం బీఆర్ఎస్ పార్టీకి మరో న్యాయమా అని ఆయన నిలదీశారు.

గవర్నర్ చర్య సమాఖ్య స్ఫూర్తికి విఘాతం అని మంత్రి ప…
[9:49 am, 26/09/2023] +91 88863 11116: అంగన్వాడి టీచర్లు, ఆయాల తో ఆటలు వద్దు. బిజెపి రంగారెడ్డి జిల్లా సాంస్కృతిక శాఖ కో కన్వీనర్ కరెడ్ల నరేందర్ రెడ్డి

శేఖర్ గౌడ్ ( సి కె న్యూస్ ) రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం

15 రోజులుగా సాగుతున్న దీక్షలో భాగంగా అంగన్వాడి టీచర్ల డిమాండ్లు వెంటనే నెరవేర్చాలని లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా సాంస్కృతిక శాఖ కోకన్వీనర్ కర్రెడ్ల నరేందర్ రెడ్డి డిమాండ్ చేయడం జరిగింది, వారి డిమాండ్లను నెరవేర్చేవారుకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని, వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించి అంగన్వాడీ టీచర్లకు ఆయాలకువారు అడిగిన డిమాండ్లు నెరవేరుస్తుందని కూడా వ్యక్తం చేయడం జరిగింది, 15 రోజులుగా అంగన్వాడి స్కూల్లు మూత పెట్టిచిన్నపిల్లల జీవితలతో ఆటలాడుతున్న ఈ బిఆర్ఎస్ ప్రభుత్వానికి వారే బుద్ధి చెప్తార చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రోజుల్లో కూలినాలు చేసుకునే వాళ్ళు కూడా ప్రవేట్ పాఠశాలలకు పంపిస్తున్న తరుణంలో ప్రభుత్వ పాఠశాల పై గౌరవం ఉన్న వారుకుడా అంగన్వాడికి మానేసి ప్రయివేట్ పాఠశాలకు పంపిస్తారేమో. ఇప్పటికైనా కళ్ళుతెరిచి వారి డిమాండ్లను పరిష్కరించాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *